- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
by Disha Web Desk 7 |
X
దిశ, వెబ్డెస్క్: ఉదయనిధి స్టాలిన్ హీరోగా, స్టార్ కమెడియన్ వడివేలు ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘మామన్నన్’. తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. తమిళనాడులో జూన్-29న రిలీజై మంచి విజయాన్ని దక్కించుకుంది. దాదాపు రూ. 60కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా దూసుకుపోయింది. ఇక తెలుగులో ‘నాయకుడు’ అనే పేరుతో జూలై-14న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. అయితే.. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ‘మామన్నన్’ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లో జూలై-27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
‘Read More: The Kerala Story’ ఓటీటీలో ఎందుకు రాలేదో తెలుసా?
Next Story